రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నాకొద్దీ పల్లెలకు ప్రజారవాణా దూరమవుతున్నది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం మహాలక్ష్మి పథకాన్ని తెచ్చిన కాంగ్రెస్ సర్కారు.. రద్దీ�
మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయంతో సామాన్యులు బస్సుల్లో పడుతున్న బాధలు ఇన్నన్ని కావు. పురుషులకు సీట్లు దొరకడం లేదు. వృద్ధుల సీట్లూ ఖాళీగా ఉండడం లేదు. ఒంట్లో సత్తువ లేని ఓ వృద్ధుడు తప్పని పరిస్థితుల్లో బస్సెక�