రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తికావడంతో ఇటీవల ఘనంగా విజయోత్సవాలు జరుపుకొన్నది. అధికారంలోకి రాగానే చే(ఆరు) గ్యారెంటీల అమలుపై దృష్టిపెట్టిన కాంగ్రెస్ సర్కార్ వాటిలో ఒక్కటి,
ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలు (డీఆర్సీ) ఎలాంటి అవరోధాలు లేకుండా అన్ని వసతులతో సిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభమయ్యే కోఠి ఉమెన్స్ యూనివర్సిటీలో ప్రస్తుతం కొనసాగుతున్న కోర్సులకు అదనంగా కొత్త కోర్సులను ప్రవేశ పెట్టనున్నారు. ఎమర్జింగ్ కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏ�
కోఠి ఉమెన్స్ కాలేజీలో ప్రారంభించిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో బీఏ ఆనర్స్ పేరుతో కొత్తగా రెండు స్పెషలైజేషన్ క