కెన్యాలో జరిగిన ఒక మహిళల చెస్ టోర్నీలో పురుష చెస్ ఆటగాడు బురఖా ధరించి కళ్లజోడు పెట్టుకుని పోటీలో పాల్గొన్నాడు. 25 ఏళ్ల స్టాన్లీ ఒమండి అనే అటగాడు తన పేరును మిల్లిసెంట్ అవోర్గా మార్చుకుని పోటీలలో పాల్గ�
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(సాట్స్) ఆధ్వర్యంలో కేసీఆర్ కప్ మహిళల రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు ఘనంగా ముగిశాయి. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు పురస్కరించుకుని రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించారు.