తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జివాంజీ అంతర్జాతీయ వేదికపై మరోమారు అదరగొట్టింది. పారిస్ పారాలింపిక్స్లో కాంస్య పతకాన్ని కొల్లగొట్టింది. మంగళవారం జరిగిన మహిళల 400మీటర్ల టీ20 రేసులో దీప్తి మెరుగైన ప్రదర్శనత�
ఆసియా పారా క్రీడల్లో తెలంగాణ యువ అథ్లెట్ జివాంజి దీప్తి పసిడి పతకం చేజిక్కించుకుంది. చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న మెగాటోర్నీలో ఈ ఓరుగల్లు బిడ్డ మహిళల 400 మీటర్ల (టీ20) పరుగు పందెంలో 56.69 సెకన్లలో లక్ష్