సురక్షిత సమాజం కోసం రాష్ట్ర ఉమెన్ సేఫ్టీ వింగ్ చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతు తెలుపాలని, మహిళల రక్షణలో బాధ్యులు కావాలని వింగ్ డీజీ శిఖాగోయెల్ ఎక్స్ వేదికగా కోరారు. దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున
రాష్ట్రంలో ఆకతాయిలు పెరిగిపోతున్నారు. ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఈ తరహా వేధింపుల్లో మైనర్ల నుంచి 60 ఏండ్ల వారి వరకూ ఉండటం ఆందోళన కలిగించే అంశం. రాష్ట్ర ఉమెన్సేఫ్టీ వింగ్ డీజీ శిఖాగోయెల్ �