మహిళల వన్డే ప్రపంచకప్లో ఇప్పటికే సెమీస్కు చేరిన దక్షిణాఫ్రికా.. పాకిస్థాన్ను చిత్తుగా ఓడించింది. వర్షం తీవ్ర అంతరాయం కల్గించిన మ్యాచ్లో సౌతాఫ్రికా.. పాక్పై 150 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదుచేసి�
భారత్ వేదికగా మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీ షెడ్యూల్ సోమవారం ఖరారైంది. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు మెగాటోర్నీ జరుగనున్నట్లు ఐసీసీ అధికారిక ప్రకటనలో పేర్కొంది.