గృహంలోని చెత్తను రహదారిపై వేయొద్దని చెప్పిన పారిశుధ్య కార్మికురాలిపై ఓ మహిళ దాడికి పాల్పడింది. దీనబంధు కాలనీలో ఓ మహిళ ద్విచక్ర వాహనంపై వచ్చి రహదారిపై చెత్త వేస్తుండగా, పారిశుధ్య కార్మికురాలు మైబు రోడ్�
బార్సిలోనా: మత్తు సూదులు, సిరంజిలతో మహిళలను టార్గెట్ చేస్తున్న ఘటనలు ఇటీవల స్పెయిన్లో ఎక్కువయ్యాయి. ఈ మధ్య బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల్లోనూ ఇలాంటి సంఘటన చోటుచేసుకున్నాయి. రద్దీగా ఉండే క్ల�
ముంబై : మహారాష్ట్రలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. మాస్క్ ధరించాలన్న తప్పనిసరి నియమం కూడా అక్కడ ఉన్నది. కానీ శుక్రవారం ఓ మహిళ కాండివలీ రోడ్డు మార్గంలో మాస్క్ లేకుండా కన