ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పర్యటనకు నిర్మల్ జిల్లా ప్రజానీకం నీరాజనం పట్టింది. ముఖ్యమంత్రి హోదాలో ఆయన తొలిసారి జిల్లాకు రాగా, బహిరంగ సభకు సుమారు లక్షమందికిపైగా తరలివచ్చారు.
జైపూర్ : మహిళలు, గ్రామీణ ప్రాంతాలు, రైతులను దృష్టిలో ఉంచుకుని రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ తన బడ్జెట్ను సిద్ధం చేశారు. బుధవారం ఆయన రాష్ట్ర అసెంబ్లీలో 2021-22 బడ్జెట్ ప్రసంగం చేశారు. మహిళలకు ఉచితంగా న్యాప్