Minister Koppula | మహిళల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రధాన్యం ఇస్తుందని, మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నూతన సఖి భవనాన్ని ప్రా�
ముంబై: ఆడపిల్లకు జన్మనిచ్చిన ఒక మహిళను అత్తమామలు వేధించసాగారు. భరించలేని ఆమె, మూడు నెలల బిడ్డను నీటి ట్యాంకులో ముంచి హత్య చేసింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ విషాద ఘటన జరిగింది. కాలాచౌకి ఫెర్బందర్ ప్రాం
she team | అతివలకు అభయమిస్తున్న షీటీమ్స్కు సెప్టెంబర్ నెలలో వివిధ వేదికల ద్వారా ఏకంగా 181 ఫిర్యాదులు వచ్చాయి. అందులో మహిళలను వేధించిన వారిలో 25-34 మధ్య వయసు వారే అధికంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వయసు ఉన�
బెంగళూరు: హిందూ వ్యక్తి బైక్పై ఒక ముస్లిం మహిళ ప్రయాణించడాన్ని గమనించిన కొందరు వారిని అడ్డుకుని వేధింపులకు గురి చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో శనివారం ఈ ఘటన జరిగింది. హిందూ మతానికి చెందిన ఒక వ్యక్త�