భద్రాద్రి జిల్లాలో ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోయాయి. దీంతో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ఫలితంగా పగలూ రాత్రీ అనే తేడా లేకుండా జనం చలికి వణికిపోతున్నారు. ‘వామ్మో చలి..’ అంటూ ఉన్ని దుస్తులవైపు పరుగులు తీస్త�
చలికాలంలో చర్మం పొడిబారడం, దురద, మొటిమలు మొదలైన సమస్యలు సాధారణం. ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు చర్మ కణాల్లోని తేమ తగ్గుతూ ఉండటమే దీనికి కారణం. అయితే మార్కెట్లో దొరికే వివిధ మాయిశ్చరైజర్లు, క్రీములు, లోషన్ల�