పోతంగల్ మండలంలో (Pothangal) సోమవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలులకు పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో మండలంలో పలు గ్రామాలల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి
సంగారెడ్డి జిల్లా కల్హేర్లో (Kalehar) ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఈదురు గాలుల ధాటికి రోడ్డు పక్కన ఉన్న చెట్లు నోలకూలాయి. దీంతో రోడ్డుపై అడ్డంగా చెట్లు పడిపోవడంతో మాసాన్ పల్లి, కల్హేర్కు రాకపోకలు నిలిచ