ట్రక్ ఢీకొనడంతో తన భార్య చనిపోతే సాయం కోసం ఓ వ్యక్తి చేసిన ఆక్రందనను ఎవరూ పట్టించుకోలేదు. చివరికి అతడు తన భార్య మృతదేహాన్ని తన బైక్కు కట్టి తీసుకెళ్లిన హృదయ విదారక ఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్లో చోటు
ఒడిశాలోని సొరడా గ్రామవాసి సాములు పంగి (35) గురువారం భార్య శవాన్ని మోసుకొని కొన్ని కిలో మీటర్లు నడి చారు. తన భార్య ఇద్గురు (30)కు అస్వస్థతగా ఉండటంతో విశాఖపట్నం జిల్లా సంగవలస దవాఖానలో చూపించగా ఆమె చికిత్సకు