తెలంగాణ ప్రభుత్వం మారుమూల పల్లె నుంచి జిల్లా కేంద్రం వరకు రోడ్ల విస్తరణ, కొత్త రోడ్లు నిర్మించి రవాణా సౌకర్యం మెరుగుపరుస్తుండగా, బీజేపీ సర్కారు మాత్రం జాతీయ రహదారుల నిర్మాణంలో రాష్ట్రంపై వివక్ష చూపిస్�
పాత ముంబై హైవే అయిన మల్లెపల్లి ప్రధాన రహదారి విస్తరణ ఇంకెన్నాళ్లకు జరిగేనో అని స్థానికులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. పాత ముంబై ప్రధాన రహదారి మల్లెపల్లి రహదారి గుండా ప్రతి నిత్యం వేలాది వాహనాల రాక పో�