Wheat Price | దేశంలో గోధుమల ధరల పెరుగుతున్నది. మార్కెట్లో రికార్డుస్థాయిలో టన్ను రూ.34వేలకు చేరుకున్నది. దీంతో పిండి మిల్లులతో పాటు ఇతర పరిశ్రమలపై సైతం ఒత్తిడి పెరుగుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఓపెన్ మార్కె�
Wheat Price | యావత్ దేశవ్యాప్తంగా పండుగల సందడి మొదలైంది. ఈ నెల 12న విజయదశమి, నెలాఖరులో దీపావళి వేడుకలు జరుగనున్నాయి. ఆ తర్వాత పెళ్లిళ్ల సీజన్ సైతం ప్రారంభం కానున్నది. ఈ పండుగలకు ముందు గోధుమల ధరలు పెరుగుతున్నాయి. �