కరీంనగర్లో తడి, పొడి చెత్త వేరు చేయాలంటూ ప్రచారం చేస్తున్న నగరపాలక అధికారులు అమలులోకి వచ్చే సరికి చేతులు ఎత్తేస్తున్నారు. చెత్త ఆటోల విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెడుతున్న పారిశుధ్య అధికారులు.. కమర్షియల�
తడి, పొడి, హనికరమైన చెత్తను వేరు చేసి ఇళ్ల వద్దకు వచ్చే మున్సిపల్ పారిశుధ్య వాహన సిబ్బందికి అందించాలని మున్సిపల్ కమిషనర్ రవీందర్ అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో చేపట్టిన వంద రోజుల కార్యచరణ స్వచ్ఛత పన�