ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వం, ప్రజాప్రతినిధులతోపాటు అధికార యంత్రాంగం ప్రజాశ్రేయస్సు కోరి అందరం కలిసి పనిచేయాల్సిన అవసరముందని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ అన్నారు.
‘భయపడాల్సిన అవసరం లేదు.. భవిష్యత్ మనదే. పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఖిలాపై ఎగిరిగేది బీఆర్ఎస్ జెండానే. అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా మనం ప్రజల పక్షమే.’ అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
మాజీ మంత్రి కొట్నాక్ భీంరావు కుమార్తె కోవ లక్ష్మి.. ప్రజాక్షేత్రంలో విజయానికి చిహ్నంగా నిలుస్తూ తిరుగులేని నాయకురాలిగా పేరు సంపాదించుకున్నారు. తన భర్త సోనే రావు ప్రోత్సాహంతో ఓ చిన్న గ్రామానికి ఎంపీటీ�
రాష్ట్రంలో సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. సీఎం కేసీఆర్ మానవీయ ఆలోచనా విధానానికి ఈ బడ్జెట్ అద్దం పట్టిందని చెప్పారు.