తెలంగాణ వస్తే విద్యుత్ రంగ సంస్థలు కుప్పకూలిపోతాయని నాటి పాలకులు జోస్యం చెప్పారు.. రాష్ట్రం అంధకారం అవుతుందని శాపనార్థాలు పెట్టారు.. ఛత్తీస్గఢ్ విద్యుత్ తీగలకు కొక్కేలు వేసుకోవాలని హేళన చేశారు
తండ్రి బాటలో నడిచారు.. కులవృత్తికి జీవం పోసేందుకు ఉక్కు సంకల్పంతో ముందుకు సాగారు.. అధునాతన పోకడలకు అనుగుణంగా ఆలోచించి నైపుణ్యానికి పదును పెట్టారు.. తాము నమ్ముకున్న కళామ తల్లిని నిత్యం ‘రథం’పై ఊరేగిస్తూ క�
వనపర్తి జిల్లాలో నేడు విద్యుత్ సరఫరాకు డోకాలేకుండా పోయింది. ఉమ్మడి రాష్ట్రంలో పల్లెల్లో రాత్రివేళ లైట్లు వేసినా దీపం వెలుగు నిచ్చేవి.. లో వోల్టేజీ సమస్యతో వ్యవసాయ బోరు మోటర్లు కాలిపోయి, పంటలు ఎండి రైతు�