తిరుమల : శ్రీలంక ప్రధాని రాజపక్సే తన రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలోని శ్రీకృష్ణ విశ్రాంతిగృహం వద్ద ఆంధ్రప్రదేశ్కు చెందిన ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, టీటీడీ
హెచ్.డి దేవేగౌడ | ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆదివారం నిర్మల్ జిల్లాకుకు వచ్చిన దేశ మాజీ ప్రధాని హెచ్.డి దేవేగౌడకు ఎన్.టి.ఆర్ మినీ స్టేడియంలో రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్వాగతం పలు�
అబూ ధాబీ: ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, ఆయన కుటుంబానికి మానవతా దృక్పథంతో ఆశ్రయం ఇచ్చినట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తెలిపింది. ‘అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, ఆయన కుటుంబాన్ని మానవతా ప్రాతిపదికన దేశ�