వచ్చే వేసవి కాలం దృష్ట్యా ట్యాంకర్ల ద్వారా జరిగే నీటి సరఫరాలో జాప్యం ఉండొద్దని, వెయిటింగ్ పీరియడ్, పెండెన్సీ తగ్గించేలా ప్రణాళికలను రూపొందించాలని వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించా
బుక్ చేసిన 24 గంటల్లోనే ట్యాంకర్ను డెలివరీ చేస్తున్నట్లు జలమండలి అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులకు వేగంగా సేవలందించేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను జలమండలి వినియోగించిందన�
జలమండలి తీసుకున్న ప్రత్యేక చర్యలతో గ్రేటర్లోని సగానికి పైగా ఫిల్లింగ్ స్టేషన్లలో 24 గంటల్లోపే ట్యాంకర్ డెలివరీ చేస్తున్నామని ఎండీ సుదర్శన్ రెడ్డి చెప్పారు. తొందరలోనే ట్యాంకర్ డెలివరీ సమయాన్ని 12గం�