ఈ రిపోర్ట్ అడవుల స్థితిగతుల గురించి పేర్కొంటుంది. ఈ రిపోర్ట్ను తయారుచేసే సంస్థ ఎఫ్ఎస్ఐ ప్రతి రెండేండ్లకు ఒకసారి ఈ రిపోర్ట్ను మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ ైక్లెమేట్ చేంజ్ గవర్న్మె
ఆ మధ్య దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్లో దారుణమైన నీటి కరువు వచ్చింది. జనం బిందెడు నీళ్ల కోసం చంపుకొనే దుస్థితి ఏర్పడింది. దీంతో సైన్యాన్ని రంగంలోకి దింపింది సర్కారు. ఏకే47 గన్స్తో ఆర్మీ పహరా నడుమ ఒక మనిషి �
పల్లేర్లు మొలిచిన నేలలో కాళేశ్వర గంగ పారింది ఈ రోజే. ఎండిన పంటభూములు తడిచింది ఈ రోజే. తెలంగాణ రైతన్నల కాళ్లు కడిగింది ఈ రోజే. రాష్ట్ర ప్రజల కోసం ఏకంగా గోదావరి నదిని ఎత్తిపోసింది ఈ రోజే. తెలంగాణ వరప్రదాయిని,