మొంథా తుఫాను ప్రభావంతో వరంగల్ నగరం (Warangal) అతలాకుతమైంది. ఎడతెరపి లేకుండా కురిసిన వానతో వరంగల్ నగరం జలదిగ్బంధమైంది. వర్షం నిలిచిపోయినప్పటికీ వరంగల్ నగరంతోపాటు హనుమకొండ, కాజీపేట పట్టణాలను ఇంకా వరద వీడలేద�
చారిత్రక ఓరుగల్లుపై మొంథా తుఫాను (Cyclone Montha) విరుచుకుపడింది. బుధవారం రోజంతా కుండపోతగా వర్షం కురియడంతో వరంగల్ నగరం జలదిగ్బంధం అయింది. వర్షం కాస్తా తెరపినిచ్చినప్పటికీ నగరాన్ని ఇంకా వరద వీడలేదు.
భారీ వర్షాలు, వరదల కారణంగా యమునా నది (Yamuna River) ఉప్పొంగింది. వరద ఉధృతితో ఢిల్లీలో ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నది. దీంతో యమునా బజార్ను వరద (Yamuna Bazaar) ముంచెత్తింది. ఇండ్లు, కాలనీల్లోకి నీరు చేరడంతో ప్రజలు రి�