అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారి అంతా గోతులమయంగా మారింది. పట్టపగలు ముందు వాహనం వెళ్తుంటే దాని వెనుక వెళ్లే వాహనదారుడు తప్పనిసరిగా లైట్లు వేసుకొని వెళ్లాల్సిందే. అంటే.. దుమ్ము ధూళి తీవ్ర�
ఇది కౌటాల మండలం తలోడి గ్రామంలో రూ. 5 లక్షలతో వేసిన సీసీ రోడ్డు. పదికాలాల పాటు నాణ్యతగా ఉండాల్సింది పోయి.. న్లైనా గడవకముందే పగుళ్లు తేలింది. కాంట్రాక్టర్ల ధన దాహానికి లక్షలాది రూపాయలు వృథా అవుతున్నాయనడానిక�
సిద్దిపేట-హుస్నాబాద్-ఎల్కతుర్తి జాతీయ రహదారి (765 డీజీ) విస్తరణ పనులు నత్తనడక కొనసాగుతుండడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు.రోడ్డును ఒకేసారి మొత్తం తవ్వి పనులు చేపడుతుండడంతో