ఎండలు మొదలయ్యాయి. వాతావారణం వేడెక్కుతున్నది. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు డిహైడ్రేషన్కు గురికాకుండా ఉండేందుకు తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ‘వాటర్ బెల్' పేరిట సరిక�
టోక్యో: కరోనా తెచ్చిన తంటా వల్ల ఒక స్కూల్కు ఏకంగా రూ.20 లక్షలకుపైగా వాటర్ బిల్లు వచ్చింది. దీంతో ఆ ప్రాంతం వాసులు నోరెళ్లబెట్టారు. జపాన్లోని యోకోసుకాలో ఈ ఘటన జరిగింది. ఒక స్కూల్ ఇన్చార్జ్ టీచర్ అక్కడ