తుంగభద్ర కింద బచావత్ ట్రిబ్యునల్ చేసిన నీటి కేటాయింపులను మార్చవద్దని, ఆ అధికారం ప్రస్తుత ట్రిబ్యునల్కు లేదని ఆంధ్రప్రదేశ్ వాదించింది. ఈ మేరకు బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ ఎదుట గురువారం తన వాదనలు
ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు జరిగాక, ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించిన తరువాతనే టెలిమెట్రీల ఏర్పాటు జరుగుతుందని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) తేల్చిచెప్పింది. ఈ మేరకు ఇరు రాష్ర్టాల�