నగదు రహిత డిజిటల్ లావాదేవీలకు వీలుకల్పిస్తున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) వ్యవస్థను విప్లవాత్మక రీతిలో అప్గ్రేడ్ చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కసర�
ఫ్రెంచ్నకు చెందిన గృహోపకరణాల తయారీ సంస్థ థామ్సన్.. పండుగ ఆఫర్లను ప్రకటించింది. స్మార్ట్ టీవీలు, వాషింగ్మెషిన్లు, స్పీకర్లను తగ్గింపు ధరకే అందిస్తున్నట్లు ప్రకటించింది. రూ.5,999 ప్రారంభ ధరకే స్మార్ట్ ట�
రాబోయే పండుగ సీజన్లో 81 శాతం వినియోగదారులు ఆన్లైన్లో షాపింగ్ చేసేందుకే ఇష్టపడుతున్నట్టు ఓ తాజా సర్వేలో తేలింది. అంతేగాక ఈసారి గతంతో పోల్చితే మరింత ఎక్కువగా కొనుగోలు చేస్తామని ప్రతీ ఇద్దరిలో ఒకరు అంట
రిలయన్స్ డిజిటల్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మరోసారి ‘డిజిటల్ ఇండియా సేల్' ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్లలో భాగంగా స్మార్ట్ఫోన్లు, యాపిల్ ఎయిర్ప్యాడ్స్, వాషింగ్ మెష�