యుద్ధ భూమిలో ఏ సమస్యా పరిష్కారం కాదని భారత్ గట్టిగా నమ్ముతున్నదని, ఉక్రెయిన్లో శాంతి, సుస్థిర పరిస్థితులు పునరుద్ధరించడానికి అవసరమైన సహకారాన్ని అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని భారత ప్రధాని మోదీ
పొలండ్ (Poland) రాజధాని వార్సాకు (Warsaw) సమీపంలో ఓ చిన్న విమానం (Small Plane) కుప్పకూలింది (Crashed). దీంతో పైలట్ సహా ఐదుగురు మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు.
వార్సా : ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో పోలాండ్లోని రష్యా రాయబారికి చేదు అనుభవం ఎదురైంది. రష్యా రాయబారి సెర్గీ ఆండ్రివ్పై పోలాండ్లో నిరసన కారులు రెడ్ పెయింట్ చల్లడంతో పాటు రెండో ప్రపంచ యుద్ధం
వాషింగ్టన్: ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ వారం యూరోప్లో పర్యటించనున్నారు. బ్రసెల్స్లో ఉన్న నాటో కార్యాలయంలో ఆయన అక్కడి నేతలతో ముచ్చటించనున్నారు. ఈ టూర్�
Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పోలాండ్లో పర్యటించనున్నారు. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర నేపథ్యంలో ఆ దేశంలో పరిస్థితులపై చర్చిండానికి ఈ నెల 25న పోలండ్ వెళ్లనున్నారు.