రానున్న హరితహారంలో పట్టణంలో 1.32లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంనర్సరీల్లో అధిక సంఖ్యలో నీడనిచ్చే, పండ్లు, పూల మొక్కల పెంపకంసంరక్షణకు ప్రత్యేక చర్యలు..హరితవనంగా మారనున్న మున్సిపాలిటీవర్ధన్నపేట, ఏప్రిల్ 2: ము
ఆత్మకూరు, ఏప్రిల్ 2: మండలంలోని కామారం గ్రామం నుంచి లక్ష్మీపురం వరకు డబుల్రోడ్డు నిర్మాణానికి రూ. 4.56 కోట్లు, కామారంలో బ్రిడ్జి నిర్మాణానికి రూ. 3.10 కోట్ల నిధులు కేటాయించినందుకు సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల
జిల్లా టాస్క్ఫోర్స్ టీం సభ్యులుకృష్ణకాలనీ, ఏప్రిల్ 1 : భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో అక్రమంగా వెంచర్లు చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా టాస్క్ఫోర్స్ టీం సభ్యులు హెచ్చరించారు. గ�
రైతులు దిగులు పడొద్దు.. సన్నవడ్లు పండిస్తే మేలుకరోనాపై జాగ్రత్తగా ఉండాలిసీఎం మార్గదర్శనం వల్లే రాష్ర్టానికి 12 కేంద్ర అవార్డులువిలేకరుల ససమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుధాన్యం కొనుగోళ్లు, ఇంటి�
మంగపేట, ఏప్రిల్ 1 : మండలంలోని వాగొడ్డుగూడెం పంచాయతీ పరిధి లక్ష్మీనర్సాపురంలో నాగులమ్మ జాతరలో ప్రధాన ఘట్టమైన నాగులమ్మ ఆగమనం గురువారం సాయంత్రం గిరిజన సంప్రదాయం ప్రకారం జరిగింది. ఉపవాస దీక్షతో పూజారులు, వ�
సకల సౌకర్యాలతో అభివృద్ధి పథంలో గ్రామంకొత్త జీపీ ఏర్పాటుతో తీరిన సమస్యలుమండలంలోనే మొదటి ఓడీఎఫ్ విలేజ్సర్పంచ్ ప్రత్యేక శ్రద్ధ, ప్రజల భాగస్వామ్యంఅందరి సహకారంతో ఆదర్శంగా పల్లెమహబూబాబాద్ జిల్లా నర్స�
మల్లికుదుర్ల నుంచి వెంకటేశ్వర్లపల్లె రహదారికి రూ.12 కోట్లు మంజూరుశంకుస్థాపన చేసి రెండు సంవత్సరాలు పూర్తిఇబ్బందులు పడుతున్న ప్రజలువేలేరు, మార్చి 28 : మండలంలో మల్లికుదుర్ల గట్టుమల్లికార్జున స్వామి ఆలయం ప్
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డినర్సంపేట, మార్చి 28: విశ్వవిద్యాలయాల అభివృద్ధికి, విద్యా ప్రమాణాల పెంపునకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం నర్సంపేట ప్రభుత్వ డిగ�
హన్మకొండ సిటీ, మార్చి 28 : అదనపు ఎస్పీ నుంచి నాన్క్యాడర్ ఎస్పీగా ఉద్యోగోన్నతి పొంది, ఈస్ట్జోన్ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన కొల్లి వెంకటలక్ష్మి ఆదివారం వరంగల్ పోలీస్ కమిషనర్ పీ ప్రమోద్కుమార్ను