వరంగ ల్ తూర్పు నియోజకవర్గంలో పోలీసు అధికారులు మరోసారి హద్దు దాటి వ్యవహరించారు. ఎలాంటి ప్రొటోకాల్ లేని వ్యక్తికి ఎస్కార్ట్గా వెళ్లి ఆ శాఖ పరువు తీశారు. మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళీధర్రావు శుక్
రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తమది ప్రజా ప్రభుత్వమని పదేపదే చెప్పుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా నడుస్తున్నది. బెదిరింపులు.. సెటిల్మెంట్లు చేస్తూ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల అనుచర�
పట్టభద్రులు రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ కోరారు. వరంగల్ నియోజకవర్గ పరిధి కాకతీయ కాలనీలోని మాజీ ఎంపీ నివాసంలో వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్ట�