ప్రస్తుతం ఎక్కడ చూసినా యుద్ధానికి సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. భారత్ ‘ఆపరేషన్ సింధూర్' చేపట్టి ఏడాది కావస్తున్నా.. నాటి బ్లాక్ అవుట్స్ ఇప్పటికీ కళ్లముందు కదలాడుతున్నాయి. �
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు అమెరికా, హైదరాబాద్ మధ్య నడిచే విమానాలపై ప్రభావం చూపుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న దాడుల పర్వంతో ఆర్థిక, సామాజిక, భౌగోళిక అంశాలపై ప్రతికూల ప్రభావం పడుతుండటంతో.. పలు దేశ