వనపర్తి : జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న చిట్యాలలో వ్యవసాయ మార్కెట్ యార్డును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ
వనపర్తి : గుడుంబా, గంజాయిని నిర్మూలించాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వ