Manne Krishank | ప్రచార ఆర్భాటం కోసం రూ.839 కోట్ల పెట్టుబడులు అని చెప్పి.. రాష్ట్రంలోకి మరో బోగస్ కంపెనీని తీసుకొస్తే ఎట్లా అని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు. పెట్టుబడులు తీసుకు�
అమెరికాకు చెందిన వాల్ష్ కర్రా హోల్డింగ్స్ తెలంగాణలో పెట్టుబడులకు సుముఖత వ్యక్తం చేసింది. వచ్చే ఐదేండ్లలో వీ హబ్లో రూ.42 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. వీ హబ్తోపాటు తెలం