కూలి రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ వార్పిన్ కార్మికులు రోడ్డెక్కారు. యజమానుల మొండి వైఖరిని నిరసిస్తూ బుధవారం సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తి దారుల సంఘం కార్యలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చ
కార్మికుల కనీస వేతనాలు పెరిగాయి. వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్ను సవరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం కార్మికుల రోజువారీ కనీస వేతనాన్ని రూ.1,035 వరకు పెంచింది. పనిచేస్తున్న ప్రాంతాన్ని బట్టి ఏ, బీ, సీలుగా వర