వీఆర్ఏల్లో ఆనందం వెల్లివిరిసింది. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడమేగాకుండా పలు శాఖలకు కేటాయిస్తూ నియామక పత్రాలు అందజేయడంతో సంబురపడ్డారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో మంత్రుల చేత
వీఆర్ఏల స్వప్నం నెరవేరింది. సరైన గుర్తింపు లేక.. చాలీచాలని వేతనంతో సతమతమవుతున్న గ్రామ రెవెన్యూ సహాయకులకు రాష్ట్ర సర్కారు తీపి కబురు అందించింది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొర�