నియోజకవర్గంలో కొనసాగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) సర్వేపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వచ్చే నెల 10 వరకు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ, ధ్రువీకరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. శనివారం సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2.88 కోట్ల మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు (ఈఎఫ్) పంపిణీ చేసి�