పట్టణంలో ఓటు హక్కు కంటే పుట్టిన ఊరిలోనే స్థానిక ఓటరుగా ఉండేందుకే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పట్టణాల్లో.. ప్రధానంగా మున్సిపాలిటీల్లో ఓట్లు తగ్గుతున్నాయి. గ్రామాల్లో ఓటు ఉన్నా..
ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రజల్లో ఆందోళన కలిగిస్తోందని పలువురు వక్తలు పేర్కొన్నారు. తెలంగాణ ఓటర్ల హక్కుల వేదిక ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్ఐఆర్ (ఓటర్ల జాబిత�
ఇటీవల దేశ వ్యాప్తంగా ప్రారంభించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను వినియోగించి సంక్షేమ పథకాల్లో కోత విధించడానికి బీజేపీ పాలిత రాష్ర్టాలు నిర్ణయించాయి. అందుకే ఓటరు జాబితలో మరణించిన, అనర్హుల, డూప�