రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు పోరుబాట పట్టనున్నారు. పీఆర్సీ సాధన కోసం సెప్టెంబర్ 6న సంకల్ప సభ నిర్వహించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నిర్ణయించింది. అదేవిధంగా 1వ తేదీని సీపీఎస్ విద్రోహ దినంగా పాట�
రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులను కాంగ్రెస్ సర్కార్ మరోసారి దగా చేసింది. ఉద్యోగులకు అనుకూలంగా వచ్చిన హైకోర్టు తీర్పును అమలు చేయకుండా ఏకంగా సుప్రీంకోర్టు మెట్లెక్కింది.