మనం దృఢంగా ఉండేందుకు, మన శరీర వ్యవస్థ సవ్యంగా పనిచేసేందుకు విటమిన్లు అవసరమే. నిజానికి మానవ శరీరానికి అతి తక్కువ మోతాదులో విటమిన్లు అవసరం అవుతాయి. కానీ, వైద్యుల సిఫారసు లేకుండా మల్టీ విటమిన్ గోళీలను గుప్�
పేదలకు ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వం అందించే రేషన్ బియ్యం ఇక పోషకాల గని కానున్నది. సహజంగానే రైస్ మిల్లుల్లో పాలిషింగ్ కారణంగా పోషకాలు లోపిస్తుండడంతో ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు రాష్ట్ర సర్కారు
ప్రతి వ్యక్తి ఏదో ఒక సమయంలో ఒత్తిడి గురవుతాడు. దైనందిన జీవితంలో ఒత్తిడిని అధిగమించేందుకు సరైన పౌష్టికాహారాన్నితీసుకోవాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.