తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యాలయంలో మరే సొసైటీలో, మరో ప్రభుత్వ కార్యాలయంలో లేని కొత్త నిబంధనలు అమలవుతున్నాయి. విజిటింగ్ అవర్స్ను మార్చి కేవలం సోమవారం ఒక్కరోజుకే పరిమితం చేశ
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శబరిమల ఆలయ భక్తులకు శుభవార్త. ఇక నుంచి భక్తులు 17 గంటల పాటు అయ్యప్పను దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) ప్రకటించింది.