బెంగళూరులో 34 సంవత్సరాల సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుత వరకట్న, గృహహింస చట్టాల దుర్వినియోగాన్ని ఆపేందుకు ఆ చట్టాలను సమీక్షించి, సంస్కరించడానికి ఒక నిపుణుల కమిటీని నియమించా
లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత షేర్ మార్కెట్ కుప్పకూలిందని, పెట్టుబడిదారులు నష్టపోయారని, దీనిపై విచారణకు ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది.
అదానీ సంస్థలపై హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదికపై విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించనుంది. అదానీ గ్రూపు మీద వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించా