తెలుగులో ఒకప్పుడు అగ్ర కథానాయికగా ఓ వెలుగువెలిగిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సినిమాల ఎంపికలో సెలెక్టివ్గా ఉంటున్నది. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఈ పంజాబీ సోయగం తెలుగు సినిమాల్లో బిజీ అవుతున్నది.
అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ తెలుగులో తొలిసారి వెబ్సిరీస్లో నటిస్తున్నట్లు తెలిసింది. ‘విశాఖ’ పేరుతో తెరకెక్కిస్తున్న ఈ సిరీస్కు సుధీర్వర్మ దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం.