దగ్గు బాటి రానా(Rana) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు. అప్పుడప్పుడు తనపై వచ్చే విమర్శలకు ఘాటుగా స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఆయన నటించిన ‘విరాట పర్వం’ సినిమాకి సంబంధించి ఓ వెబ్ సైట్ కథనం రా
కరోనా మహమ్మారి టాలీవుడ్ సినీ పరిశ్రమపై ఎంతగా ఎఫెక్ట్ చూపించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలి వేవ్లో దాదాపు 9 నెలలు సినీ పరిశ్రమతో పాటు థియేటర్స్ పూర్తిగా స్తంభించాయి. ఇక సెకండ్ వే�
గత ఏడాది కరోనా మహమ్మారి సృష్టించిన ఉత్పాతం మూలంగా తెలుగు చిత్రసీమ తీవ్రంగా నష్టపోయింది. తొమ్మిది నెలల పాటు షూటింగ్లు నిలిచిపోయాయి. థియేటర్లు మూతపడ్డాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది ఆరంభంలో సినీ పర
సెకండ్ వేవ్ ఎఫెక్ట్..విరాటపర్వం కూడా వాయిదా
కరోనా సెకండ్ వేవ్ తో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే లవ్స్టోరీ, టక్ జగదీష్ చిత్రాలు వాయిదా పడ్�
ఇండస్ట్రీలో అంతే.. కొన్నిసార్లు కొన్ని సినిమాల కోసం స్టార్ హీరోలు కూడా వేచి చూస్తుంటారు. ఇప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో కూడా ఓ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నాడు. ఆ సినిమా ఎప్పుడెప్ప
మెగాస్టార్ చిరంజీవిని ఇండస్ట్రీలో అన్నయ్య అని ప్రేమగా పిలుస్తూ ఉంటారు. అయితే ఆయన రాజకీయాల్లోకి వెళ్లిపోయిన తర్వాత అందరివాడు కాస్త కొందరివాడు అయ్యాడు. ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రావడంతో ఆయన అందరివాడు అ
రానా, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న సినిమా విరాట పర్వం. నీది నాది ఒకే కథ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వేణు రెండో సినిమాకు నక్సలిజం బ్యాక్ డ్రాప్ ఎన్నుకున్నాడు. టీజర్, పోస్టర�
ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం ఇద్దరు కొత్త పెళ్లి కొడుకులు చెబుతున్నారు. వాళ్ళు ఎవరో కాదు.. ఒకరు నితిన్.. మరొకరు రానా దగ్గుబాటి. అసలే గతేడాది కరోనా కారణంగా మన హీరోలు భారీగా బాకీ పడిపోయారు. ఇప్పుడు ఆ బాకీ అంతా ఒక