హైదరాబాద్లోని డాగ్ పార్క్లో కనిపించిందీ దృశ్యం. వాతావరణం చల్లబడటంతో పాటు వీకెండ్ కావడంతో హైదరాబాద్ వాసులు సరదాగా పార్కులకు వెళ్లి కాలక్షేపం చేశారు. అలాగే తమ పెంపుడు శునకాలతో హైటెక�
బ్యాంకాక్: ఒక పెంపుడు పిల్లిని కొండచిలువ మింగేసింది. ఈ విషయం తెలుసుకున్న ఒక బాలిక కన్నీరుమున్నీరైంది. థాయిలాండ్కు చెందిన కంచి నార్డ్ కుటుంబం ఒక పిల్లిని పెంచుతున్నది. దానికి ‘హో జూన్’ అని పేరు పెట్టారు.
ఏప్రిల్ నెల రాకముందే ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోత కారణంగా పగటి పూట ఫ్యాన్లు, ఏసీలు లేకుండా ఉండలేని పరిస్థితి. మనం అంటే నీడ పట్టున ఫ్యాన్ కింద ఉండి సేదతీరుతున్నాం.. కానీ జంతువుల పరిస్థితి ఏంట�
మూసీ నదికి సుందర హంగులు దిద్దే ప్రక్రియలో భాగంగా నాగోల్ బ్రిడ్జికి సరికొత్త హంగులు అద్దుతున్నారు. నాగోల్ బ్రిడ్జికి ఇరువైపులా మొక్కలను నాటి ఇలా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. దీంతో మూసీ చు�