మృత్యువు దూసుకొచ్చింది. అతివేగం ఆయువు తీసింది. ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్ నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్నది. నిమజ్జన వేడుకల కోసం బైక్పై వెళ్తున్న తాతా, మనుమరాలికి అదే చివరి ప్రయాణమ�
వినాయక నిమజ్జన శోభాయాత్ర ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు పట్టణాల్లో గురువారం నిర్వహించారు. నిజామాబాద్ నగరంతోపాటు ఆర్మూర్, బోధన్, ఎడపల్లి, బాల్కొండ తదితర మండలాల్లో భారీ వినాయక విగ్రహాలను నిమజ్జనం �