ఢిల్లీ సీఎం ఆతిశీని తాత్కాలిక సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ అభివర్ణించడంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామిక స్ఫూర్తిని, రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలన�
Medha Patkar | ప్రముఖ సామాజిక కార్యకర్త మేధా పాట్కర్కు ఢిల్లీ సాకేత్ కోర్టు ఐదు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. ఆమెపై పరువు నష్టం కేసు వేసిన ప్రస్తుతం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు రూ.10 లక్
ప్రజాస్వామబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికే కార్యనిర్వాహక అధికారాలుంటాయని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వాలు కూల్చే బీజేపీకి చెంప పెట్టని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) వ్యాఖ్యానించ�
న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్గా వినయ్ కుమార్ సక్సేనా నియమితులయ్యారు. రాష్ట్రపతి కార్యాలయం ఈ మేరకు సోమవారం ప్రకటించింది. వినయ్ కుమార్ సక్సేనాను నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీకి లెఫ�