ప్రతి ఇంటికి నిరంతరం నీటి సరఫరా అందించాలనే లక్ష్యంతో అమృత్ 2.0ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఇందుకు ప్రత్యేకంగా నిధులను సైతం ఏర్పాటు చేసి వాటర్ ట్యాంకులు, పైపులైన్లు, మినీ వాటర్ ట్యాంకుల ఏర్పాటు
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రెండో వార్డు ధన్నారంలో గత నాలుగు రోజులుగా మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో తాగునీటి ఎద్దడి ఏర్పడింది. వాడుకకు నీళ్లు లేకపోవడం మహిళలు అవస్థలు పడుతున్నారు. కాలనీలో ఉన్�
మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన లబ్ధిదారులక�