విజయ్ దేవరకొండతో ఇప్పటికే రెండు సినిమాల్లో నటించింది కన్నడ భామ రష్మిక మందన్నా. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక నెటిజన్లతో ముచ్చటించింది.
టాలీవుడ్ యాక్టర్ విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్నాడు.
గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో హిట్ ఫెయిర్ గా నిలిచారు టాలీవుడ్ యాక్టర్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా. ఈ రెండు చిత్రాలు రష్మికకు మంచి సక్సెస్ తెచ్చిపెట్టాయి. మళ్లీ రెండేళ్త తర్వా
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత నవీన్ పొలిశెట్టి చేసిన చిత్రం ‘జాతిరత్నాలు’. అనుదీప్ కేవీ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. నేడు ప్రే�