Vijayawada | ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అమానుష ఘటన జరిగింది. లేడీస్ బాత్రూంలోకి ఓ వ్యక్తి ప్రవేశించి, మహిళలు స్నానాలు చేసే దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించాడు.
Vijayawada Durga Gudi | విజయవాడ దుర్గ గుడిలో జరిగే శ్రీచక్ర నవావరణాచర్చన పూజకు వినియోగించే పాలల్లో పురుగులు రావడం కలకలం రేపింది. ఇంద్రకీలాద్రిపై చోటుచేసుకున్న ఈ అపచారంపై ఆలయ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు బ�