సీబీఐ డైరెక్టర్, మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కాకులమర్రి విజయరామారావు(85) కన్నుమూశారు. ఏటూరునాగారానికి చెందిన విజయరామారావు సోమవారం ఉదయం అనారోగ్యంతో ఉండడంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్లో
సీబీఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి కే విజయరామారావు (85) సోమవారం కన్నుమూశారు. ఆయనకు మధ్యాహ్నం 1.30 గంటలకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన జూబ్లీహిల్స్లోని అపోలో దవాఖానకు తరలించారు.
CM KCR | సీబీఐ మాజీ డైరెక్టర్, ఉమ్మడి రాష్ట్రంలో కేబినెట్లో మంత్రిగా పనిచేసిన విజయరామారావు మరణంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతిపై సీఎం తన సంతాపాన్ని ప్రకటించారు.