Vijay Sai Reddy | వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయ్సాయిరెడ్డి (Vijay Sai Reddy) పై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి (Shanti) భర్త మదన్ మోహన్ మానిపట్టి (Madhan Mohan Manipatty) మరోసారి తీవ్
Special Category Status : ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని టీడీపీ లేవనెత్తడం లేదని, ప్రజా సమస్యలపై టీడీపీ నేతలు రాజీపడ్డారని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు.
తెలంగాణలో అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా విమర్శలు చేశారు. టీడీపీని ఎన్టీఆర్ స్థాపిస్తే బాబు సమాధి చేశాడని ఆయన పేర్కొన్నారు