ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన వీడియో-కాలింగ్ ప్లాట్ఫామ్ ‘స్కైప్' సేవలు ఈ నెల 5 నుంచి నిలిచిపోనున్నాయి. స్కైప్కు వీడ్కోలు (ఫేర్వెల్) పలుకుతున్నామని, మే 5 తర్వాత యూజర్లకు ఈ అప్లికేషన్ అందుబాటులో ఉం
రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో బడ్జెట్ 4జీ ఫీచర్ ఫోన్ను పరిచయం చేసింది. జియోఫోన్ ప్రైమా 2 పేరిట విడుదలైన ఈ మొబైల్ ధర రూ.2,799. 2.4 అంగుళాల డిస్ప్లే ఉన్న ఇందులో బ్యాక్, ఫ్రంట్ (సెల్ఫీ) కెమెరాలున్నాయి.